ఇండియాకు చమురు సప్లై చేయలేం -సౌదీ అరేబియా
– ఇండియా రిఫైనరీలకు ఇక క్రూడ్ ఆయిల్ సరఫరా చేయలేమని సౌదీ అరేబియా చెప్పేసింది. యెమెన్ లోని ఇరాన్ మద్దతు కలిగిన హుతీ గ్రూప్ సైన్యం ఎర్ర సముద్రం ముఖ ద్వారంలో నెలకొన్న రెండు కీలక ద్వీపాలను రెండు రోజుల క్రితం జరిపిన మెరుపు దాడిలో స్వాధీనం చేసుకోవటంతో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచి పోయాయి. దానితో ఇండియాకు ఇతర దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేయటం సౌదీ అరేబియా కు సాధ్యం కావటం…














