190 అణ్వాయుధాలతో పాక్ ని దాటిన ఇండియా!
ప్రస్తుతం ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు (న్యూక్లియర్ వార్ హెడ్స్) ఉన్నాయని అమెరికా కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) సంస్థ అంచనా వేసింది. పాకిస్తాన్ కంటే 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఇండియా వద్ద ఉన్నట్టు దీని అర్ధం. త్వరలో ఇండియా వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య యునైటెడ్ కింగ్డం ని మించిపోతాయని ఎఫ్ఏఎస్ అంచనా వేసింది. ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ సిస్టం – 2026 నివేదికను ఎఫ్ఏఎస్ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సన్ రచించినట్లు…



















