అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం…

‘ఇష్రత్ జహాన్’ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకం, నరేంద్ర మోడికి మరో లెంపకాయ

నరేంద్ర మోడి హయాంలో గుజరాత్ పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్ ల గుట్టుమట్లు ఒక్కొక్కటీ వెల్లడవుతున్నాయి. నిప్పులాంటి నిజాలు తమను ఆవహించిన నివురుని చీల్చుకుని బైటికి వస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) పందొమ్మిదేళ్ళ విద్యార్ధినితో పాటు మరొక ముగ్గురు యువకులను ఉత్తి పుణ్యానికి కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా కధ అల్లిన ఘటనపైన విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇష్రత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్…

నాలుగు రాష్త్రాలుగా ఉత్తర ప్రదేశ్ విభజనకు అసెంబ్లీ అంగీకారం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి మాయవతి ప్రకటించింది. విభజన తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కొద్ది వారాల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి, తమ రాష్ట్రాన్ని పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, బుందేల్ ఖండ్, అవధ్ ప్రదేశ్ అనే నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ప్రకటించింది. చిన్న రాష్ట్రాలు…

పాకిస్ధాన్ ప్రభుత్వంతో పాక్ తాలిబాన్ చర్చలు

పాకిస్ధాన్ కి చెందిన తాలిబాన్, పాక్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతున్ననట్లుగా ఒక సీనియర్ తాలిబాన్ కమాండర్ ప్రకటించాడు. దక్షిణ వజీరిస్ధాన్ ప్రాంతంపైన చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకటించింది. వజీరిస్ధాన్ చర్చలు సఫలం ఐతే చర్చలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తాలిబాన్ కమాండర్ తెలిపాడు. చర్చలు ఫలప్రదం కావడానికి తాలిబన్ అనేక డిమాండ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఖైదీల విడుదల కూడా ఒకటని కమాండర్ తెలిపాడు. తెహరీక్-ఎ-తాలిబాన్ పాకిస్ధాన్ (టిటిపి)…

ఈజిప్టులో మళ్ళీ ఉద్యమం, పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు -ఫొటోలు

ప్రజాస్వామిక ఈజిప్టు కోసం తాము ఉద్యమించినప్పటికీ సైన్యం చొరబడి ఆధికారాన్ని హస్తగతం చేసుకుందని ఈజిప్టు ప్రజలు భావిస్తున్నారు. సైన్యం వెంటనే తప్పుకుని ఎన్నికలు జరిపి పౌర ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పాలని వారు కోరుతున్నారు. అధికారాన్ని చేతిలో ఉంచుకున్న సైనిక ప్రభుత్వం ప్రజాస్వామిక సంస్కరణలవైపుగా చర్యలు తీసుకోవడం లేదనీ, తీసుకున్నా అత్యంత నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నదనీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారకపోవడంతో ఎన్జీఓ సంస్ధలకు మళ్ళీ ఉద్యమాలకు దిగక తప్పలేదు. క్రమంగా ఎన్జీఓ సంస్ధల చేతుల్లోనుండి…

పాకిస్ధాన్ ‘మెమో గేట్’ పాక్ ఆర్మీ కుట్రా?

పాకిస్ధాన్ రాజకీయ రంగాన్ని ఇప్పుడు మెమో గేట్ కుంభకోణం ఊపేస్తోంది. ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం పాకిస్ధాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆరోపిస్తూ, అది జరగకుండా చూడాలని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు సంతకం లేని మెమో పంపినట్లుగా వార్త వెలువడింది. ఇది “మెమో గేట్” గా పత్రికలలో వ్యాప్తి చెందింది. పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ ఆ…

ద్రవ్యోల్బణం అంచనాలో మేము తప్పు చేశాం -ప్రణాళికా సంఘం

అమెరికా ప్రవేటు బహుళజాతి కంపెనీల ఇష్ట సఖుడు, భారత ఆర్ధిక వ్యవస్ధ ను అమెరికాకు కట్టిపడవేయడానికి దీక్షగా కృషి చేస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన తప్పును అంగీకరించాడు. సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతున్నప్పటికీ తగ్గుతుందంటూ దొంగ కబుర్లు చెప్పి ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్న మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చివరికి తన పొరపాటు అంగీకరించాడు. ద్రవ్యోల్బణం తగ్గడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ…

“ఆకుపై” ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? -మ్యాప్

18-11-2011 తేదీ నాటికి తనకు అందిన సమాచారం మేరకు ‘ది గార్డియన్’ పత్రిక ‘ఆకుపై’ ఉద్యమాలు నడుస్తున్న ప్రాంతాలను ప్రపంచ పటంపై గుర్తించి ప్రచురించింది. ప్రపంచవ్యాపితంగా 82 దేశాల్లోని 951 నగరాల్లో ‘ఆకుపై’ ఉద్యమాలు జరుగుతుండగా తాను 750 నగరాలను గుర్తించినట్లుగా ‘ది గార్డియన్’ చెబుతోంది. అమెరికాలో ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ గా ప్రారంభమైన చోట (జుకొట్టి పార్క్) ఆందోళనకారులను రెండు రోజుల క్రితం పోలీసులు బలవంతంగా ఖాళీ చేశారు. అమెరికాలోని ఇతర నగరాల్లో కూడా ఇలాగే…

బ్రిటన్, జర్మనీలలో ఎవరు మెరుగు?

“ది టెలిగ్రాఫ్” అందించిన ఈ సూచికలను బట్టి మొత్తం మీద జర్మనీ కంటే బ్రిటనే మెరుగ్గా కనిపిస్తోంది. కాని జర్మనీ యూరోజోన్ కూటమితో పాటు, యూరోపియన్ యూనియన్ కు కూడా (అనధికార) నాయకడుగా చెలామణి అవుతోంది. ఆర్ధికంగా చూసినా జిడిపి వృద్ధి, సైజు లలో జర్మనీయే ముందంజలో ఉంది. జర్మనీ మొత్తం మీద చూస్తే ముందంజలో ఉండగా, బ్రిటన్ తలసరి లెక్కల్లో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. – –

ఎయిర్ టెల్, వొడాఫోన్ లపై సి.బి.ఐ దాడులు, ఇక బి.జె.పి వంతు?

ఇక సి.బి.ఐ కన్ను బి.జె.పి పాలనలోని స్పెక్ట్రమ్ అవకతవకలపై పడింది. శనివారం వొడాఫోన్ భారతీయ యూనిట్ కార్యాలయం పైనా, ఎయిర్ టెల్ కార్యాలయం పైనా దాడులు చేసింది. 2001-02 లో ప్రభుత్వం చేసిన స్పెక్ట్రం కేటాయింపులపైన వివరాలు సేకరించే లక్ష్యంతో ఈ దాడులు నిర్వహించింది. బి.జె.పి ప్రభుత్వ కాలంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులలో అవకతవకలు జరిగాయో లేదో నిర్ధారించుకునే క్రమంలో తగిన సమాచార సేకరణకు ఈ దాడులు నిర్వహించినట్లుగా సి.బి.ఐ ప్రతినిధి ధరణి మిశ్రా తెలిపింది. “ప్రభుత్వ…

చిల్లర దుకాణాల కడుపు కొట్టడానికి సర్వం సిద్ధం

చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను…

పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అమెరికా సాయం కోరిన అధ్యక్షుడు జర్దారీ

పాకిస్ధాన్ దివంగత మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త, పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ చుట్టూ ‘మెమో గేట్’ కుంభకోణం ముసురుకుంటోంది. అమెరికా ప్రత్యేక బలగాలు పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి ఒసామా బిన్ లాడెన్ ను హత్య చేసిన అనంతరం పాకిస్ధాన్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి మిలట్రీ ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పుతుందన్న భయంతొ అది జరగకుండా ఉండడానికి పాక్ అధ్యక్షుడు అమెరికా సహాయం కోరినట్లుగా ఒక మెమో వెల్లడి కావడంతో ‘మెమో గేట్’ కు…

మరో లిబియా కానున్న సిరియా, అమెరికాకు అరబ్ లీగ్ సహకారం -కార్టూన్

లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా, యూరప్ లతో సహకరించిన అరబ్ లీగ్, ఇప్పుడు సిగ్గు విడిచి సిరియాను కూడా పశ్చిమ దేశాల విష పరిష్వంగంలోకి నెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. లిబియా గగనతలాన్ని ‘నిషిద్ధ గగనతలం’ గా ప్రకటించి అమలు చేయడంలోనూ, ఆదేశంపై పశ్చిమ దేశాలు ఏడు నెలలపాటు బాంబు దాడులు చేసి సర్వనాశనం చేయడంలోనూ అరబ్ లీగ్ కూటమి అమెరికా, యూరప్ లకు పూర్తిగా సహకరించింది. పశ్చిమ దేశాల ఎంగిలి మెతుకులకు రుచిమరిగిన అరబ్ లీగ్,…

దక్షిణ చైనా సముద్రం జోలికి రావద్దు, అమెరికాకు చైనా పరోక్ష హెచ్చరిక

‘దక్షిణ చైనా సముద్రం’ విషయంలో గల వివాదాల్లో బైటి శక్తులు జొక్యం చేసుకోవడానికి వీల్లేదని చైనా శుక్రవారం హెచ్చరించింది. చైనా హెచ్చరిక అమెరికా ని ఉద్దేశించినదేనన్నది బహిరంగ రహస్యం. ఆసియా ప్రాంతాన్ని వదిలి పెట్టి వెళ్ళేది లేదని ఆష్ట్రేలియా పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా చైనాకు పరోక్షంగా సూచించిన అనంతరం చైనానుండి ఈ హెచ్చరిక రావడం గమనార్హం. ఆసియా శిఖరాగ్ర సభ జరాగనున్న సందర్భంగా అమెరికా, చైనా ల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది.…