విదేశీ జమలు, సిరియాలో అమెరికా కుట్ర…. క్లుప్తంగా-27.02.13

స్వదేశీయుల విదేశీ జమల్లో ఇండియా టాప్ విదేశాలలో పని చేసే స్వదేశీయులు తమ తమ దేశాలలోని కుటుంబాలకు తమ సంపాదనలో కొంత భాగాన్ని పంపుతుంటారు. ఇలా పంపే మొత్తాల్లో భారతీయులు పంపే మొత్తం మిగతా అన్నీ దేశాల కంటే ఎక్కువని ప్రపంచ భ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. 2012లో ఈ జమలు భారత దేశానికి 69 బిలియన్ డాలర్లు రాగా, చైనాకి వచ్చిన మొత్తం $60 బిలియన్లు. ఫిలిప్పైన్స్ ($24 B), మెక్సికో ($23 B), నైజీరియా ($21…

అంతులేని సరబ్ జిత్ కధ, ఇపుడు అంతానికి దగ్గర్లో?

తాగి ఎటు వెళుతున్నాడో తెలియని స్ధితిలో సరిహద్దు దాటాడని అతని కుటుంబ సభ్యులు సంవత్సరాలుగా మొత్తుకుంటున్నారు. పాక్ భూభాగం లోని పంజాబ్ రాష్ట్రంలో 1990లో జరిగిన వరుస పేలుళ్లకు కుట్ఱ పన్నాడని పాకిస్ధాన్ ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్ధానం ఆరోపించి మరణ శిక్ష కూడా వేశేసాయి. ఆయన్ని విడిచి పెట్టాలని, కనీసం క్షమాభిక్ష అయినా పెట్టాలని కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి వేడుకుంటుండగానే సరబ్ జిత్ సింగ్ గురువారం ప్రాణాంతక దాడికి గురై తీవ్ర స్ధాయి కోమాలోకి వెళ్ళిపోయి…

చిట్ ఫండ్ మోసానికి మమత పొగాకు పరిష్కారం -కార్టూన్

జనం బాధలంటే రాజకీయ నాయకులకు ఎంత చులకనో! ప్రజల కష్టాలకు వారు ఎదుర్కొంటున్న మోసాలకు సానుభూతి పలుకుతూనే వారి పరిస్ధితి పైన కుళ్ళు జోకులు వేయడం నాయకులకు తేలికైన విషయం. తాజాగా మమతా బెనర్జీ కూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ లో శారదా చిట్ ఫండ్స్ సంస్ధ బోర్డు తిప్పేయడంతో లక్షలాది జనం దాచుకున్న సొమ్ము కోల్పోయి గొల్లుమంటున్నారు. మోసపోయిన వారి కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి…

వాళ్ళకి చెప్పే రాశాం, సుప్రీం కోర్టులో సి.బి.ఐ సంచలన వెల్లడి

బొగ్గు కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు సాక్షిగా సి.బి.ఐ కాంగ్రెస్ ధరించిన మేకప్ ను కడిగేసింది. న్యాయ శాఖ మంత్రి కోరిక మేరకు ఆయనకు చూపించిన తర్వాతే బొగ్గు కుంభకోణం స్టేటస్ రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించామని కాంగ్రెస్ ముసుగు విప్పి చూపింది. న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు కూడా తమ నివేదికను చూశారాని సి.బి.ఐ స్పష్టం చేసింది.  ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు…

ఇరానియన్ సామ్ సంగ్, ఈ.యూ విచ్ఛిన్నం…. క్లుప్తంగా -26.04.2013

అమెరికాలో యు.పి మంత్రి డిటెన్షన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘కుంభమేళా’ గురించి వివరించడానికి యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమెరికా వెళ్ళాడు. ఆయనకి తోడుగా వెళ్ళిన ఆ రాష్ట్ర మంత్రి అజామ్ ఖాన్ ను బోస్టన్ లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయనకి రాయబార హోదా ఉన్నప్పటికీ ‘మరింతగా ప్రశ్నించడానికి’ మంత్రిని పది నిమిషాల సేపు నిర్బంధించారని ది హిందు తెలిపింది. తాను ముస్లిం అయినందునే అక్రమంగా…

ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!” – 2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి…

2జి కుంభకోణం: సున్నం కొట్టుడు విజయవంతం! -కార్టూన్

2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో…

బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ

బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టారీతిన బొగ్గు గనులను కేటాయించారని, గనుల కేటాయింపులో ఎలాంటి పారదర్శకత గానీ, సక్రమమైన పద్ధతులు గానీ పాటించలేదని దుయ్యబట్టింది. ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగపరిచారని జాతీయ సహజ వనరులను కొద్ది సంఖ్యలోని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా దోచిపెట్టిందని తేల్చి చెప్పింది. 1993-2010 మధ్య కాలంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ దేశానికి మసి పూయడంలో భాగస్వామ్యం…

ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం…

గుర్తుపెట్టుకోవడం సులువే -ఈనాడు వ్యాసం 10వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపరలో 10వ భాగం ఈ రోజు ఈనాడు పత్రిక ‘చదువు’ పేజీలో ప్రచురితం అయింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలను, వాటి ప్రాముఖ్యతల ప్రకారం గుర్తు పెట్టుకోవడం ఎలా అన్నది ఈ భాగంలో కొంతవరకు చర్చించాను. ఈనాడు పత్రిక వెబ్ సైట్ లో నేరుగా చూడదలిచిన వారు ఇక్కడ క్లిక్ చేయగలరు. (ఈ లంకె కేవలం ఈ వారం వరకు మాత్రమే పని చేస్తుంది.) ప్రత్యామ్నాయంగా కింద బొమ్మపై క్లిక్…

పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

బోస్టన్ పేలుళ్ళ అనుమానితుల చిత్రం విడుదల, ఒకరి కాల్చివేత

బోస్టన్ మారధాన్ బాంబు పేలుళ్ళ కేసులో ఇద్దరు అనుమానితుల చిత్రాలు, వీడియోలను అమెరికా ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (ఎఫ్.బి.ఐ) విడుదల చేసింది. సి.సి కెమెరాలు రికార్డు చేసిన వీడియో నుండి ఇద్దరు అనుమానితులను ఎఫ్.బి.ఐ గుర్తించింది. వీడియో, చిత్రాలను విడుదల చేస్తూ వారి గురించి తెలిసినవారు సమాచారం ఇవ్వాలని ఎఫ్.బి.ఐ కోరింది. బాంబులు పెట్టిన వ్యక్తి నల్ల వ్యక్తి అని ‘న్యూయార్క్ పోస్ట్’, ‘బోస్టన్ టైమ్స్’ లాంటి పత్రికలు చేసిన ప్రచారం నిజం కాదని ఎఫ్.బి.ఐ…

పర్వేజ్ ముషర్రాఫ్: నేరుగా మొసలి బోనులోకే లాండింగ్ -కార్టూన్

తన దేశ ప్రజలకోసం సరికొత్త ఐడియాలతో తిరిగొచ్చానని నమ్మబలికిన పాకిస్ధాన్ మాజీ నియంత పర్వేజ్ ముషర్రాఫ్ నేరుగా మొసలి బోనులోకి ల్యాండ్ అయ్యాడు. సాధారణంగా పాకిస్ధాన్ లో మిలట్రీ పాలకులు, కోర్టులు ఒకే పక్షం వహిస్తాయి. ఎక్కడ బెసికిందో గాని ముషర్రాఫ్ ని వెంటనే అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేసేలోపు మిలట్రీ అందజేసిన అంగరక్షకుల సహాయంతో పోలీసుల కళ్ళు గప్పి ఆయన పారిపోగలిగాడు. ఆయన పారిపోలేదని…

సంచలనం! సంచలనం!! మాయాకొడ్నానికి మరణ శిక్ష కోరనున్న మోడి

ఇండియాలో నర మానవుడెవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది. దేశ రాజకీయాల్లో కార్డులు అట్టా ఇట్టా కాకుండా తిరగబడుతున్నాయి. దేశ అత్యున్నత పదవికి గురి పెట్టిన నరేంద్ర మోడి అందుకు స్వపక్షీయులనే బలిపశువులుగా నిలబెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పటి తన నమ్మిన బంటులను ‘ప్రధాని పదవి’ అనే దేవత కోసం పార్లమెంటు ఎన్నికల వధ్య శిల పైన బలిగా అర్పించబోతున్నాడు. తన ఆజ్ఞ, అనుజ్ఞలతో గుజరాత్ లోని నరోద పాటియాలో పేద ముస్లిం ప్రజలను అత్యంత దారుణంగా…

మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్

బి.జె.పి లో నరేంద్ర మోడి అనుకూల ప్రచారం ఇతర నాయకులకు అలవి కానంతగా పెరిగింది. మోడి తప్ప దేశానికి దిక్కు లేదని దేశ ప్రజలకు నచ్చజెప్పడానికి ఆయన పార్టీ మద్దతుదారులు, అభిమానులు చెవినిల్లు కట్టి పోరుతున్నారు. మోడీకి ముందే జరిగిన గుజరాత్ అభివృద్ధిని కూడా మోడి చలవే అని తాము నమ్మి ఇతరులను కూడా నమ్మమంటున్నారు. మోడి ప్రధాని అయితే మంత్రి పదవులు దక్కుతాయన్న అసవల్లనే యేమో గాని బి.జె.పిలో ఆరెస్సెస్సేతర నాయకులైన యశ్వంత్ సిన్హా లాంటివారు…