కూచిభొట్ల హత్య: ఎఫ్బిలో కళ్యాణి గారి చర్చ
[పరిచయం: కళ్యాణి SJ గారు కధలు రాస్తారు. వర్తమాన సామాజిక సమస్యలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తారు. ‘మార్క్సిజం – మతం’ అనే అంశంపై ఆమె పరిశోధన చేసి డిప్లొమా పొందారు. సమకాలీన సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రచనలు చేస్తుంటారు. ఫేస్ బుక్ ను ఉబుసుపోకకు కాకుండా ఉపయోగకరమైన చర్చలకు వేదికగా వినియోగించే కొద్దిమందిలో ఆమె ఒకరు. కూచిభొట్ల హత్య సందర్భంగా ఆమె హిందూత్వ ప్రతిపాదించే హిందూ జాతీయవాదంపై ఫేస్ బుక్ లో చర్చను ప్రారంభించారు. సదరు చర్చలో…














