మియాన్మార్ ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ గెలుపు -కార్టూన్
మియాన్మార్ ఉప ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ పార్టీ ఎన్.ఎల్.డి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) విజయ దుందుభి మోగించిందని పత్రికలు రాస్తున్నాయి. ఇంకా ఫలితాలు వెల్లడికాకపోయినా, కౌంటింగ్ కేంద్ర్రాల నుండి వస్తున్న సమాచారం ద్వారా, ఎన్నికలు జరిగిన నలభై ఐదు స్ధానాల్నీ ఆ పార్టీ గెలుచుకోబోతున్నట్లు తెలిసిందని అవి రాస్తున్నాయి. మియాన్మార్ మిలట్రీ పాలకులపైన ఉన్న వ్యతిరేకతా, సూక్యీ కి ఉన్న పరపతిని దృష్టిలొ పెట్టుకున్నపుడు ఆ వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించేవి కావు. ఇన్నాళ్ళూ…














