రష్యాపై ఆంక్షలను సమర్ధించం -ఇండియా
భారత ప్రభుత్వం రష్యాకు మద్దతుగా నిలబడింది. రష్యాపై ఏకపక్ష ఆంక్షలకు తాము సమర్ధించడం లేదని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా క్రిమియాలో రష్యా ప్రయోజనాలు ఉన్నాయని గుర్తిస్తున్నామని తెలిపింది. క్రిమియా ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉన్నదనీ అదే సమయంలో ఆ ప్రాంతంలో రష్యా ప్రయోజనాలను కూడా తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఈ ప్రకటనతో చైనా తర్వాత రష్యాకు మద్దతు ప్రకటించిన దేశాల్లో రెండో దేశంగా ఇండియా నిలిచింది. ఇండియా, రష్యా, చైనా దేశాలు బ్రిక్స్…