ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్

ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ప్రపంచంలో ఎన్ని నియంతృత్వాలు పని చేయగలవో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓట్ల కోసం మద్యం, డబ్బు, బంగారం దగ్గర్నుండి క్రికెట్ కిట్ల వరకూ పంచి పెట్టినా అది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసే మిలట్రీ అధికారులు కూడా ‘ప్రజాస్వామ్యం కోసమే కుట్ర చేశాం’ అని చెబుతారు. అదే నోటితో ‘త్వరలోనే ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వానికి అధికారం అప్పజెబుతాం’ అని కూడా చెబుతారు. చివరికి హిట్లర్ కూడా తనది ప్రజాస్వామ్య పాలనే…

స్నోడెన్ భయం: బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని దింపిన ఆస్ట్రియా

అమెరికా, ఐరోపా రాజ్యాలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన రష్యా విమానాశ్రయంలో కూర్చుని ఏ దేశం తనకు ఆశ్రయం ఇస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆయన తమకు తెలియకుండా ఎక్కడ తప్పించుకుని పోతాడా అని అమెరికా కుక్క కాపలా కాస్తోంది. స్నోడెన్ కోసం అమెరికా ఎంతకు తెగించిందంటే బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంపై ప్రయాణించకుండా ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చేటంతగా. ఫ్రాన్సు, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు బొలీవియా అధ్యక్షుడు…

స్నోడెన్ రాజకీయ ఆశ్రయం, వివిధ దేశాల స్పందనలు

ప్రపంచ ప్రజలపై అమెరికా దొంగచాటు నిఘాను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ సకల దేశాల ఎజెండాలోకి చేరిపోయాడు. రాజకీయ ఆశ్రయం కోరుతూ ఆయన వివిధ దేశాలకు వినతి పత్రాలు పంపడంతో ఆయా దేశాల ప్రజాస్వామ్య కబుర్ల ముసుగులు ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నాయి. రాజకీయ ఆశ్రయం పొందడం ప్రపంచంలో ప్రతి పౌరుడి హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించగా సభ్య దేశాలన్నీ దాన్ని ఆమోదించాయి. ఐరాస ఒప్పంద పత్రాలపై తాము చేసిన సంతకాలు ఎంత నామమాత్రమో అనేక దేశాలు వెల్లడించుకోగా, చాలా కొద్ది…

ఐరోపా రాయబారులపై నిఘా, అమెరికాపై ఇ.యు ఆగ్రహం

అమెరికా గూఢచారులకు ఒక్క జనం మాత్రమే కాదు, ఐరోపా రాయబారులు కూడా లోకువే. యూరోపియన్ యూనియన్ రాయబారులు, ఇతర అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై కూడా ఎన్.ఎస్.ఎ గూఢచారులు నిఘా వేశారని స్నోడెన్ పత్రాలను ఉటంకిస్తూ జర్మన్ వార్తల మ్యాగజైన్ డర్ స్పీజెల్ తెలిపింది. ఈ మేరకు ది హిందూ ఓ వార్త ప్రచురించింది. ప్రపంచ వ్యాపితంగా సమస్త దేశాల ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగదారుల సంభాషణలపై ‘ప్రిజమ్’ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా నిఘా…

స్నోడెన్: ఈక్వడార్ కు అమెరికా బెదిరింపులు

ఇంటర్నెట్ కంపెనీల ద్వారా ప్రపంచ ప్రజలపై అమెరికా సాగిస్తున్న గూఢచర్యాన్ని, ఏకాంత హక్కుల ఉల్లంఘనను వెల్లడి చేసిన మాజీ సి.ఐ.ఏ టెక్నీషియన్ ఎడ్వర్డ్ స్నోడెన్ కేంద్రంగా అమెరికా బెదిరింపులు కొనసాగుతున్నాయి. మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ ను వెంటనే తమకు అప్పగించాలనీ, లేకపోతే రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించిన అమెరికా, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపుతున్న ఈక్వడార్ ను తీవ్రంగా బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం లోని వివిధ నాయకులు, అధికారులు ఈక్వడార్ పై వాణిజ్య…

కారుకూతలు కట్టిపెట్టు! అమెరికాకి చైనా రిటార్ట్

ఉద్దేశ్యపూర్వకంగానే స్నోడెన్ హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడానికి సహకరించారనీ, ఇందులో చైనా హస్తం ఉందనీ అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిరస్కరించింది. కారు కూతలు కట్టిపెట్టాలని దునుమాడింది. అమెరికా మానవ హక్కుల నమూనా అని భావిస్తే ఆ భ్రమల నుండి బైటికి రావాలని హిత బోధ చేసింది. ఇంటర్నెట్ హక్కుల మేనిపులేటర్ గా అవతరించిన అమెరికా “ఒక పిచ్చి (హక్కుల) ఆక్రమణదారు” అని నిరసించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక పీపుల్స్ డైలీ విదేశీ ఎడిషన్ ఈ…

స్నోడెన్ కి షెల్టర్ ఇచ్చారా, జాగ్రత్త! అమెరికా హెచ్చరిక

అమెరికా తన సామ్రాజ్యవాద దురహంకార స్వభావాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా మరోసారి చాటుకుంది. సి.ఐ.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ హాంగ్ కాంగ్ వీడి రష్యా వెళ్ళిన నేపధ్యంలో ఆయనకు ఏ దేశమూ షెల్టర్ ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరించింది. విద్రోహ నేరం కింద అమెరికాలో ఆయనపై కేసులు నమోదయ్యాయని కాబట్టి ఏ దేశమూ ఆయనకు రక్షణ ఇవ్వడం గానీ, తన గగనతలం గుండా ప్రయాణించే అవకాశం కల్పించడం గానీ చేయరాదని అమెరికా అధికారి ఒకరు హెచ్చరించినట్లు…

అమెరికాకు చైనా ఝలక్, హాంగ్ కాంగ్ వీడిన స్నోడెన్

అమెరికాకు చైనా దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చింది. స్నోడెన్ ను తమకు అప్పగించాలని అమెరికా చేసిన విన్నపాన్ని పక్కకు నెట్టి ఆయన హాంగ్ కాంగ్ వదిలి వెళ్లడానికి అనుమతి ఇచ్చేసింది. ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్, సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ దేశ విదేశీ గూఢచర్యం నేరానికి పాల్పడ్డాడని, ఆయన్ని తమకు అప్పగించాలని అమెరికా, చైనాను కొద్ది రోజుల క్రితం కోరింది. తమ నేరారోపణలకు రుజువుగా కొన్ని పత్రాలను చైనా ప్రభుత్వానికి అందజేసింది. అయినప్పటికీ అమెరికా…

చైనా ఫోన్ కంపెనీ, యూనివర్శిటీలను హ్యాక్ చేసిన అమెరికా

“నిజాలు బైటికి రావడం మొదలైంది. మరిన్ని నిజాలు  వెలువడకుండా ఎవరూ అడ్డుకోలేరు” అని ప్రకటించిన సి.ఐ.ఏ మాజీ టెక్నీషియన్, ఎన్.ఎస్.ఏ మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్పినట్లుగానే మరొక నిజం వెల్లడి చేశాడు. హాంగ్ కాంగ్ లోని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ (లేదా ది పోస్ట్) పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చైనా లోని మొబైల్ ఫోన్ కంపెనీలను, సాంకేతిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన ఒక యూనివర్సిటీని అమెరికా హ్యాకింగ్ చేసి సమాచారం దొంగిలించిందని స్నోడెన్ వెల్లడి…

అమెరికా-తాలిబాన్ చర్చలు, కర్జాయ్ అలక

సెప్టెంబర్ 11, 2001 తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్ల పైన దాడి చేసింది ఒసామా బిన్ లాడేన్ నేతృత్వం లోని ఆల్-ఖైదా యేనని దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్ధాన్ లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. ‘లాడెన్ ని అప్పగించారా సరే సరి, లేదా దాడి చేస్తాం’ అని అధ్యక్షుడు జార్జి బుష్ తాలిబాన్ ని…

అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు

భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ…

సిరియా యుద్ధరంగంలోకి దూకనున్న ఇరాన్

సిరియా కిరాయి తిరుగుబాటులో స్టేక్స్ పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, కతార్, టర్కీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటికే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సిరియా తిరుగుబాటులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ దేశాల మద్దతుతోనే ఆల్-ఖైదా టెర్రరిస్టులు సిరియా ప్రజలపై మారణహోమం సాగిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు అందిస్తున ధన, ఆయుధ సహాయంతో అధ్యక్షుడు బషర్ ఆల్-అసద్ కూల్చివేతకు రెండేళ్లుగా సాయుధంగా తలపడుతున్నారు. ఇరాన్, రష్యాల మద్దతుతో కిరాయి తిరుగుబాటును ఎదుర్కొంటున్న సిరియా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించడానికి ఇప్పుడు…

జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్

తమ దేశంలో జి20 సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలకు హాజరయిన సభ్య దేశాల నాయకులపై కూడా నిఘా వేసిన దురాగతానికి బ్రిటన్ పాల్పడింది. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత, సంక్షోభ పరిష్కారానికి జి20 కూటమి వరుస సమావేశాలు నిర్వహించింది. 2009లో లండన్ లో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అధునాతమైన టెక్నిక్ లను ఉపయోగించి సభ్య దేశాల తరపున హాజరైన మంత్రులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు వారీ మందీ మార్బలం అందరి ఫోన్ లను, ఈ…

టర్కీ: సిరియా తిరుగుబాటు ఎగదోస్తూ, సొంత ప్రజలపై ఉక్కుపాదం

సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అసద్ ను గద్దె దింపడానికి టర్కీ మతతత్వ పాలకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేయని ప్రయత్నం లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పశ్చిమ రాజ్యాలతో కుమ్మక్కై సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు తమ భూభాగం పైనే శిక్షణా శిబిరాలు నెలకొల్పి సిరియాకు పంపుతున్న ఘనత ఎర్డోగాన్ సొంతం. సిరియాలో ప్రజలపైనా, ప్రభుత్వ వ్యవస్ధల పైనా మారణ హోమం సృష్టిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు టర్కీ ద్వారా పశ్చిమ దేశాలు అనేక మారణాయుధాలు సరఫరా…

ఎడ్వర్డ్ స్నోడెన్, అందుకో వందనం! -ది హిందూ సంపాదకీయం

ప్రతి చారిత్రక క్షణమూ కొద్ది మంది వ్యక్తులను పతాక శీర్షికల్లో ఉంచుతుంది. ప్రభుత్వము, అధికారాల దుర్వినియోగం.. అలాంటి వారి నుండే అసాధారణ సాహసకృత్యాలను ప్రేరేపించి వెలికి తీస్తాయి. ప్రభుత్వాల ఉద్దేశ్యపూర్వక దుష్ట కార్యాల పట్ల –తమ పౌరులకు అబద్ధాలు చెప్పడం కావచ్చు, వారి ప్రైవేటు వ్యవహారాల్లోకి చొరబడడం కావచ్చు లేదా స్వార్ధ ప్రయోజనాలతో కుమ్మక్కవ్వడం కావచ్చు– విజిల్ ఊదడం ద్వారా ఈ దృఢచిత్తులు ప్రజలకు మంచి జరగడం కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టేస్తారు. ఒక…