మావాళ్లని విడిపించండి -ఐరాసకు ఇటలీ మొర
ఇండియాకు వ్యతిరేకంగా ఇటలీ తొక్కని గడప లేదు. ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటలీ మెరైన్ల కేసులో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కు మొర పెట్టుకున్న ఇటలీ తాజాగా ఐక్యరాజ్యసమితి గడప తొక్కింది. భారత దేశం బందిఖానా నుండి తమ మెరైన్లను మీరయినా విడిపించాలని ఐరాసను కోరింది. “మెరైన్లను ఇటలీలో విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ లోగా వారికి (భారత దేశం నుండి) విముక్తి కావాలి” అని ఇటలీ…









