గగనతలంలో మరో ట్రాజెడీ -ది హిందు ఎడిటోరియల్
(True translation of the editorial published today i.e 31.12.2014 in The Hindu. -Visekhar) ********* ఇండోనేషియాలోని సురబయ నుండి సింగపూర్ కు వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం కనపడకుండా పోయి రెండు రోజులు పూర్తయ్యాక రక్షణ బృందాలు విమానంలో ఉన్న 162 మంది ప్రయాణీకులు మరియు సిబ్బందిలో కనీసం 40 మంది మృత దేహాలను విమాన శిధిలాలను కనుగొన్నారు. ఫలితంగా, రాడార్ తెరపై నుండి విమానం అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయిన దరిమిలా విమానం…