‘ధానె’ పెను తుఫాను విధ్వంసం -ఫొటోలు


ధానె పెను తుఫాను ముప్ఫై మూడు మందిని బలిగొంది. పుదుచ్చేరి, కడలూరు, చెన్నై లలో విధ్వంసం సృష్టించింది. విధ్వంసం తాలూకు ఫొటోలను ‘ది హిందూ’ అందించింది.

వ్యాఖ్యానించండి