టైగర్ పటౌడి అంతిమ యాత్ర -కొన్ని ఫొటోలు


విదేశీ గడ్డపై మొదటిసారిగా భారత దేశానికి విజయాన్ని అందించిన మాజీ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ టైగర్ పటౌడి అంతిమ యాత్ర పూర్తయింది. ప్రధాని దగ్గర్నుండి మాజీ క్రికెట్ ప్లేయర్ల వరకూ అందరూ టైగర్ భౌతిక దేహం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పటౌడి అంతిమ యాత్రకు సంబంధించి కొన్ని ఫొటోలను ఫస్ట్ పోస్ట్ మేగజైన్ అందించింది. అవి ఇక్కడ:

వ్యాఖ్యానించండి