ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లుని 80 శాతం సవరించవచ్చు -స్టాండింగ్ కమిటీ సభ్యుడు

“స్టాండింగ్ కమిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంద”ని సోమవారం ప్రకటించిన స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మంగళవారం అలాంటిదే మరో కబురు చెప్పాడు. ప్రభుత్వం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లులో 80 శాతం సవరణలు చేయవచ్చునని ప్రకటించాడు. అన్ని వర్గాలవారూ కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనపరచాలని స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్ సింఘ్వీ అన్నాడు. వ్యక్తిగత, ప్రజా సమస్యలు మరియు చట్టం, న్యాయం విషయాలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్…

రెండు వారాల దీక్షకు ఒప్పందం, గడువు ముగిశాక సమీక్ష

జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన అన్నా హజారే దీక్ష గడువు విషయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు జరిగాయి. మూడు రోజుల గడువునుండి ఐదురోజులకూ, అటు పిమ్మట వారానికీ గడువు పెంచినప్పటికీ హజారే బృందం తిరస్కరించడంతో పోలీసులు అన్నా బృందానికి నచ్చజెప్పటానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి రెండు వారాల పాటు దీక్షను అనుమతించడానికి పోలీసులు, అన్నా హజారే బృందం అంగీకరించారు. అయితే రెండు వారాల…

ఏ ముఖం పెట్టుకుని ఆగష్టు 15న జాతీయ జెండా ఎగరేస్తారు? -ప్రధానికి హజారే ప్రశ్న

“మా నిరసనను తెలియజేయడానికి అనుమతిని నిరాకరించడం ద్వారా, మీరూ మీ ప్రభుత్వమూ మా మౌలిక హక్కులను ఉల్లంఘించడం లేదా? దేశా స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందే మా స్వాతంత్ర్యాన్ని మీరు లాగేసుకోవడం లేదా? ఏ మొఖం పెట్టుకుని 65 వ స్వాతంత్ర్య దినం రోజున జాతీయ జెండా ఎగరేస్తారు?” తూటాల్లా తాకుతున్న ఈ ప్రశ్నలు భారత దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రాసిన లేఖలో వేసిన ప్రశ్నలు.…