మోడి ఇంటి ముందు ధర్నా, రాహుల్ అరెస్ట్! -ఫోటోలు

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహోల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు అనూహ్య రీతిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇంటి ముందు రెండు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహించబోతున్న సంగతిని కాంగ్రెస్ పార్టీ చివరి వరకు రహస్యంగా ఉంచింది. చివరికి పోలీసులు హుటా హుటిన వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర నాయకులను అరెస్ట్ చేయటంతో ధర్నా ముగిసినట్లు తెలుస్తున్నది. సోమవారం…