బూటకంగా తేలిపోయిన నరేంద్రమోడి “సద్భావన”
“శాకాహారం మాత్రమే భోంచేస్తానని” మూడు రోజుల పాటు సద్భావనా మిషన్ నిర్వహించిన పులి గారు తన దీక్ష విరమించి నెలరోజులు కూడా కాక మునుపే తన “మాంసాహార” లక్షణాలను దాచి ఉంచుకోలేకపోయింది. తనకు తెలిసిన నిజాన్ని వెల్లడి చేసిన పొలీసు అధికారి సంజీవ్ భట్ పై కానిస్టేబుల్ చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అరెస్టు చేసింది. కనీసం ఆయన భార్యను గానీ, లాయర్ ను గానీ కలవనీయకుండా నిర్భంధించింది. “నిన్నటి నుండీ సంజీవ్ ను కలవడానికి నన్ను…