బాబా రాందేవ్ పై విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) విభాగం బాబా రాందేవ్ పై గురువారం విదేశీ మారకద్రవ్య చట్ట ఉల్లంఘన కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఇ.డి అధికారులు గురువారం విలేఖరులకు సమాచారం అందించారు. బాబా రాందేవ్, ఆయాన్ ట్రస్టు అమెరికా, న్యూజీలాండ్, బ్రిటన్ ల నుండి అనధికారికంగా ఆర్ధిక సహాయం అందుకున్నాడని ఇ.డికి సాక్ష్యాలు దొరికాయని, దానితో కేసు నమోదు చేశామనీ అధికారులు చెబుతున్నారు. బాబా రాందేవ్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది వారాల క్రితం ఆమరణ నిరాహర…