సాక్షాలు నాశనం చేశారు: కోల్కతా సీనియర్ డాక్టర్లు
ఆర్.జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు చేసిన నాలుగు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సెపెంబర్ 16 తేదీన, సోమవారం మరోసారి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు ఈ రోజు (16 సెప్టెంబర్) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా గం 6:30 ని.లకు ప్రారంభం అయినట్లు తెలుస్తున్నది. కాగా అత్యాచారం…


