ఇళ్లపై కూలిన నైజీరియా విమానం, 153 మంది దుర్మరణం -ఫొటోలు
నైజీరియాలో లాగోస్ పట్టణంలో ప్రయాణికుల విమానం ఒకటి నివాస భవనాలపై కూలిపోవడంతో అనేక మంది చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 153 మందీ చనిపోయారని నైజీరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ‘ది హిందూ’ తెలిపింది. నివాస భవనాల్లో చనిపోయినవారిని కూడా కలుపుకుంటె మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. నీటి లభ్యత తక్కువ కావడంతో మంటలు ఆర్పడం కష్టమైంది. బోయింగ్ విమానం కూలివడానికి కొద్ది నిమిషాల ముందు ఇంజన్ లో సమస్య వచ్చిందని…
