‘ధానె’ పెను తుఫాను విధ్వంసం -ఫొటోలు

ధానె పెను తుఫాను ముప్ఫై మూడు మందిని బలిగొంది. పుదుచ్చేరి, కడలూరు, చెన్నై లలో విధ్వంసం సృష్టించింది. విధ్వంసం తాలూకు ఫొటోలను ‘ది హిందూ’ అందించింది. – –