ధరలు తగ్గాయ్, షేర్లు కొందాం! -కార్టూన్

పత్రిక చదువరి: “ద్రవ్యోల్బణ వ్యతిరేక చర్యలు పని చేసి ధరలు కుప్ప కూలినై” గృహిణి: “భలే – ఇంకేం, ఇక షేర్లు కొనేద్దాం” మరుగుజ్జు వంత: “ఇంకేం, కేకు తినేద్దాం” రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్ద మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ కార్టూన్ తెలియజేస్తోంది. అంతేకాదు, వారి మాటలకు ఉండే ద్వంద్వార్ధాలు, ఒక్కోసారి బహుళార్ధాలు కూడా వస్తాయన్న సంగతినీ సూచిస్తోంది. ద్రవ్యోల్బణం ఆగస్టు చివరి నాటికి 6.1 శాతానికి పెరిగిందని కాబట్టి ధరల్ని కట్టడి చేయడానికి…

భారత ద్రవ్యవిధానం పై ఈజిప్టు పరిణామాల ప్రభావం -ఆర్.బి.ఐ

ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు. RBI Governer Duvvuri Subba Rao గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ…