రూపాయి పతనం ఆపడానికి ఇండియా, జపాన్ ల మధ్య ‘డాలర్ల మార్పిడి’ ఒప్పందం

అదుపు లేకుండా కొనసాగుతున్న రూపాయి విలువ పతనం అరికట్టడానికి భారత్, జపాన్ లు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇరు దేశాల కరెన్సీలు పతనం కాకుండా ఉండడానికి ఈ ఒప్పందం చేసుకోవడానికి ఇరు పక్షాలు గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలప్రదమై వచ్చే బుధవారం ఇరు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయవచ్చునని రాయిటర్స్, హిందూస్ధాన్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. షేర్ మార్కెట్లలో ఊహాత్మక వ్యాపారం తీవ్రమైనపుడు దేశం నుండి పెట్టుబడులు తరలిపోయి కరెన్సీ…