హిందూ మహాసముద్రంలో మొదటి చైనా మిలట్రీ స్ధావరం త్వరలోనే
హిందూ మహా సముద్రంలో మొట్టమొదటి మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయడానికి చైనా సిద్ధమవుతోంది. విదేశాలలో తన మొదటి మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చైనా సోమవారం ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో ఉన్న ‘సీ షెల్స్’ దేశంలో తన నౌకా దళాలకు మధ్యంతర సరఫరాల కోసం మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చైనా ప్రకటించింది. ‘సీ షెల్స్’ లో ఉన్న హార్మర్లలో తగిన దాన్ని ఎంచుకుని అక్కడ మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేస్తానని చైనా అధికారులు తెలిపారు.…