చెప్పు విసిరింది కేజ్రీవాల్ పైన కాదు, వందిమాగధుల అత్యుత్సాహంపైనే

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్ల ఛాంబర్ లోకి జొరబడి ప్రఖ్యాత లాయర్ ‘ప్రశాంత్ భూషణ్’ పైన దాడి చేసి కొట్టిన కొద్ది రోజుల్లోనే మరో అన్నా టీం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా దాడి జరిగిందని పత్రికలు వార్తను ప్రచురించాయి. సామాజిక కార్యకర్తలపై దాడులు పెరిగి పోతున్నాయని అసహనం వ్యక్తం చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఒక దుండగుడు చెప్పు విసిరాడనీ, అతనిని అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారులు అక్కడే పట్టుకుని చావబాదారనీ తెలిపాయి. అయితే,…