అమెరికా పోలీసు హింస: అంతర్జాతీయ విచారణకు డిమాండ్

మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ పట్టణంలో తెల్లజాతి పోలీసు ఒకరు, యువ నల్లజాతి పౌరుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి చంపడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసుల అణచివేత సైతం తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. పట్టణంలో ఎవరినీ ఒక చోట నిలబడనీయకుండా పోలీసులు తరిమి కొడుతున్నారు. నేషనల్ గార్డ్ బలగాలు పట్టణంలో దిగి మిలట్రీ తరహా పాలనను అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఫెర్గూసన్ లోని పోలీసు, మిలట్రీ హింసపై విచారణ చేయడానికి అంతర్జాతీయ కమిషన్ ను నియమించాలని…

ముఖ్యమంత్రుల ఎగతాళికి బి.జె.పి సమర్ధన! -కార్టూన్

“నా ప్రియమైన ఎగతాళి మరియు వెక్కిరింపుల్లారా…” *** మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు బి.జె.పి యేతర పార్టీలకు చెందినవారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హుడాలు కాంగ్రెస్ పార్టీ నేతలు కాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు. ఇటీవల ఈ ముగ్గురితో కలిసి ప్రధాని పాల్గొన్న సభల్లో ప్రేక్షకుల్లో కొందరు పని గట్టుకుని ముఖ్యమంత్రులను వెక్కిరింపులతో వేధించే ప్రయత్నం చేశారు. మోడి…

ప్రధాని సభల్లో కాంగ్రెస్ సి.ఎంలకు అవమానం -కార్టూన్

‘మొహం చాటేశాడు’ అంటారు. అది ఇదేనేమో! మోడి భక్తాగ్రేసరుల ఎగతాళి, వెక్కిరింపులు, కూతలు ఇతర పార్టీల నేతలకు సమస్యగా మారింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించని నాయకుల పట్ల ఆగ్రహంతో దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఎరుగుదుము. సభల్లో తమ సమస్యలపై నాయకులను జనం నిలదీయడం ఎరుగుదుము. కానీ ప్రధాని అంతటి రాజ్యాంగ, మరియు దేశాధినేత పాల్గొన్న సభల్లో ఆయనకు మద్దతుగా ఇతర పార్టీల రాజ్యాంగ, రాష్ట్రాధినేతలను ఎగతాళి చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఒక నేతపై ఉండే…

ఆసక్తికరంగా అర్ధ శాస్త్రం -ఈనాడు

అధ్యయనం సిరీస్ లో 8వ భాగం ఈ వారం ఈనాడులో ప్రచురితం అయింది. నిత్య జీవితాలకు అన్వయించుకుంటూ అర్ధ శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే తేలికగా మెదడులోకి ఇంకుతుంది. ఈ అంశాన్ని ఈ వారం చర్చించాను. అర్ధశాస్త్రం ఆర్ధిక పండితులకు మాత్రమే కాకుండా జనానికీ అవసరమే అని అవగాహన కలగడానికి గత వారం, ఈ వారం భాగాలు ఉపయోగపడతాయి. ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే కింది లంకె పైన క్లిక్ చేయండి. ఈ…

మానవ స్వభావం అనేది ఒకటుందా?

(‘మానవ ప్రవృత్తి, ‘మానవ స్వభావం’, ‘మానవ నైజం’… ఇలాంటి పదబంధాలన్నీ ఒకే అర్ధం ఇచ్చేవి. సమాజంలో మానవ స్వభావం అనేది ఒకటుందని, దాని ప్రకారం ప్రతి మానవుడూ నడుచుకుంటారని ఈ పదాలు మనకు చెబుతాయి. ఈ అంశాన్ని చర్చించమని ఇద్దరు ముగ్గురు మిత్రులు ఈ మెయిల్ ద్వారా కోరారు. ఒకరిద్దరు నన్నే అడిగారు. ఈ అంశం పైన గతంలో ఒక ఆర్టికల్ రాశాను. పౌర హక్కుల సంఘం నేతగా ఉంటూ అనంతరం ‘మానవ హక్కుల సంఘం’ను స్ధాపించిన…

ప్రపంచంలో అత్యంత తడి ప్రాంతం మేఘాలయ -ఫోటోలు

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ‘అస్సాంలోని చిరపుంజి’ ఈ ప్రశ్న- సమాధానం చిన్నప్పుడు చిన్న తరగతుల్లో ముఖ్యమైన బిట్ ప్రశ్నగా మాస్టార్లు చెప్పేవాళ్లు. కాలక్రమేణా చిరపుంజి ఆ హోదాను కోల్పోయింది. గతంలో అస్సాంలో ఉన్న చిరపుంజి మేఘాలయ విడిపోయాక కొత్త రాష్ట్రంలో భాగం అయింది. ఇప్పుడు చిరపుంజి స్ధానాన్ని మోసిన్రామ్ ఆక్రమించింది. మోసిన్రామ్ గ్రామం కూడా మేఘాలయ లోనిదే. చిరపుంజి కి 16 కి.మీ దూరంలోనే ఉన్న మోసిన్రామ్ గ్రామ్ మేఘాలయ రాష్ట్రంలో తూర్పు…

ప్రతిపక్ష నాయకుని సీటులో మోడి ఖర్చీఫ్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదాను ఎవరికీ ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా అనేక రాజ్యాంగ పదవులను ఏకపక్షంగా నియమించుకునే అవకాశాన్ని బి.జె.పి/ఎన్.డి.ఏ సొంతం చేసుకుంది. ప్రజాస్వామ్యం సారమే భిన్నాభిప్రాయానికి విలువ ఇచ్చి గౌరవించడం. ఈ సూత్రం ప్రకారమే అత్యున్నత రాజ్యాంగ పదవులైన లోక్ పాల్, సి.వి.సి, విజిలెన్స్ కమిషనర్ ల నియామకంలో లోక్ సభ ప్రతిపక్ష నేత అభిప్రాయానికి స్ధానం ఇచ్చారు. తద్వారా పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాన్ని కాస్త నిరోధించారు. ప్రతిపక్ష నాయకుని అభిప్రాయానికి స్ధానం…

అమెరికా విమానంపై చైనా ఫైటర్ జెట్ చెక్కర్లు

దక్షిణ చైనా సముద్రంపై గూఢచర్యం నిర్వహించడానికి వచ్చిన అమెరికన్ విమానం చుట్టూ చైనా మిలట్రీ ఫైటర్ జెట్ (ఎస్.యు-27) ప్రమాదకరంగా గిరికీలు కొట్టిందని అమెరికా ఆరోపించింది. కాస్త ఉంటే తమ విమానాన్ని చైనా ఫైటర్ జెట్ ఢీ కొట్టి ఉండేదేనని ఆందోళన ప్రకటించింది. చైనా మిలట్రీ చర్య ‘అభద్రతతో కూడినది, వ్యవహార విరుద్ధం’ అని అమెరికా మిలట్రీ అధికారులు నిరసించారు. ఆగస్టు 19 తేదీన ఈ ఘటన జరిగిందని పెంటగాన్ (అమెరికా మిలట్రీ హెడ్ క్వార్టర్స్) ప్రెస్…

యనమల బడ్జెట్: నేల విడిచి సాము -2

5.23 లక్షల కోట్ల మేరకు రాష్ట్ర జి.డి.పి ఉండగలదని అంచనా వేస్తూ రెవిన్యూ లోటు జి.డి.పి లో 1.16 శాతం గానూ, బడ్జెట్ లోటు జి.డి.పి లో 2.3 శాతం గానూ తేల్చారు. ఈ అంకెలు ఆకర్షణీయంగానే ఉన్నా అసలు ఆదాయం, వ్యయం తేలితేగాని ఈ అంకెల పస తేలదు. బడ్జెట్ ప్రతిపాదనలకు వాస్తవ ఖర్చులకు పొంతన ఉండదని అనుభవం చెబుతున్న సత్యం. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధిక వ్యవస్ధను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఉద్దేశించిన పత్రంగా కాకుండా ఒక…

ఎ.పి బడ్జెట్: నేల విడిచి సాము -1

విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నేల విడిచి సాము అనడం చిన్నమాట. విభజన వల్ల ఎంతో నష్టపోయామని తెలుగు దేశం ప్రభుత్వ మంత్రులు, నాయకులు ఇప్పటికీ కన్నీళ్లు పెట్టడం మానలేదు. భారీ మొత్తంలో రెవిన్యూ ఆదాయం కోల్పోయామని, హైద్రాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్లనే ఈ నష్టం సంభవించిందని చెబుతూనే 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు రు. 1,11,824 కోట్ల బడ్జెట్ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది కాకుండా…

లోక్ సభ ప్రతిపక్ష హోదా: రంగంలోకి సుప్రీం కోర్టు?

లోక్ సభలో ప్రతిపక్ష నాయక హోదాను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి బి.జె.పి/ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిరాకరించింది. లోక్ సభ సీట్ల మొత్తం సంఖ్యలో 10 శాతం సీట్లు తెచ్చుకోవడంలో విఫలం అయినందున కాంగ్రెస్ పార్టీ ఆ హోదాకు అర్హురాలు కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తేల్చేశారు. ఇది రాజ్యాంగ పదవుల నియామకానికి ఆటంకంగా పరిగణించడంతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగుతోంది. వివిధ రాజ్యాంగ పదవులను భర్తీ చేయడంలో లోక్ సభ ప్రతిపక్ష నేతను విశ్వాసం లోకి…

లోక్ సభ: ప్రతి ముగ్గురు ఎం.పిల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు

….నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మండి ఎం‌పి లలో 34% ఎం‌పి లు అనగా ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లో 30% అనగా 158 మంది  ఎం‌పి లు,2004 లో 24% మంది ఎం‌పిలు  క్రిమిననల్ కేసులు ఎదుర్కొన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న 186…

చరిత్ర పుటలు: రైట్ బ్రదర్స్ మొదటి విమానం -ఫోటోలు

గాలిలో ఎగురుతున్న పక్షులను చూసిన మనిషి తానూ అలా ఎగరాలని కలలు కన్నాడు. ఆ కలలతోనే అనేక కధలు అల్లుకున్నాడు. జానపద కధల దగ్గరి నుండి, పురాణేతిహాసాల వరకు మనిషి ఏదో విధంగా పక్షుల్లా గాలిలో ప్రయాణం చేశాడు. పక్షి మీద కూర్చొని కావచ్చు, తనకే రెక్కలు కట్టుకుని కావచ్చు లేదా తాను పక్షిలా మారి కావచ్చు… రకరకాలుగా తన ఊహలకు అందిన మేరకు ఎగిరినట్లు రాసుకుని తృప్తి పడ్డాడు. అంతటితో ఆగి ఉంటే మనిషి మనిషి…

ఆర్.బి.ఐ లాభం రు. 53 వేల కోట్లు

2013-14 ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం (RBI fiscal year) లో భారత సెంట్రల్ బ్యాంకు రు. 52,679 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది గత సంవత్సరం లాభంతో పోలిస్తే 14.75 శాతం తక్కువ అని ఆర్.బి.ఐ తెలిపింది. తన లాభం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి తరలిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఆర్.బి.ఐ కోశాగార సంవత్సరం జులైలో ప్రారంభమై జూన్ తో ముగుస్తుంది. అనగా జాతీయ ఆర్ధిక సంవత్సరం లేదా జాతీయ కోశాగార సంవత్సరం కంటే ఆర్.బి.ఐ ఆర్ధిక సంవత్సరం…

ఇండియాతో చర్చలు: మండుతున్న పాకిస్ధాన్ -కార్టూన్

“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…” *** ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి…