అమిత్ షా: అచ్చిరాని యు.పి పరీక్ష -కార్టూన్
బి.జె.పి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకులుగా భావిస్తున్నవారిలో అమిత్ షా అగ్రగణ్యులు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో భారీ సంఖ్యలో సీట్లు రావడానికి కారణం ఆయనే అని ఇప్పుడు దాదాపు అందరూ చెప్పే మాట. అందుకే ఆయనను బి.జె.పి అధ్యక్ష పదవి వరించింది కూడా. అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తన హవా ఏ పాటిదో పరీక్షించుకునే అవకాశం ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల రూపంలో అమిత్ షాకు వచ్చిందని కార్టూన్ సూచిస్తోంది. అమిత్…