ఇటలీ మెరైన్ కేసు: ఇండియాకు ఇ.యు హెచ్చరిక
ఇద్దరు కేరళ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇద్దరు ఇటలీ మెరైన్ సైనికులు ఇండియాలో విచారణ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వల్ల యూరోపియన్ యూనియన్, ఇండియాల మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చని ఇ.యు హెచ్చరించింది. యూరోపియన్ కమిషన్ (ఇ.యు ఎక్జిక్యూటివ్ బాడీ) అధ్యక్షుడు జోస్ మాన్యుయెల్ బరోసో, ఇటలీ ప్రధాని ఎన్రికో లెట్టాల మధ్య మూడు రోజుల క్రితం బ్రసెల్స్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బరోసో ఈ హెచ్చరిక…














