తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకు అన్నాట్ట! -కార్టూన్
“అబ్బే ఏ దారిలో వెళ్లాలో తెలుసుకోడానికి ఇక్కడకు వచ్చారంతే!” – బొగ్గు కుంభకోణం నుండి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను, ఆయనతో పాటు కాంగ్రెస్ (యు.పి.ఏ) ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలు పిల్లి మొగ్గలు అన్నీ ఇన్నీ కాదు. బొగ్గు కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సి.బి.ఐ సుప్రీం కోర్టుకు దశలవారీగా స్ధాయి నివేదికలను (status reports) సమర్పిస్తోంది. మార్చి నెలలో నివేదికను కోర్టుకు సమర్పించడానికి ముందు న్యాయ శాఖ మంత్రి అశ్వని కుమార్…


