ఎఎపి నాడు, నేడు -కార్టూన్
ఢిల్లీ ఎన్నికలు ఖాయం అయ్యాయి. మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బి.జె.పి సుముఖంగా లేకపోవడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేశారు. అది కూడా సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేశాకనే సాధ్యపడిందన్నది వేరే సంగతి. జంగ్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి. కానీ ఎఎపి పరిస్ధితి అప్పటిలాగా లేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి…
