జయలలిత: ఇంకా …లేదు; కానీ పరిస్ధితి క్లిష్టం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయారన్న వార్తలు చెన్నైలో ఉద్రిక్త పరిస్ధితులను సృష్టించాయి. మరణించిన ముఖ్యమంత్రి పట్ల గౌరవ సూచకంగా ఏఐఏడిఎంకే కేంద్ర కార్యాలయంలో జెండాను అర్ధ అవనతం (half mast) కూడా చేసేశారు. దానితో ఆమె చనిపోయారనే చాలా మంది నిర్ధారించుకున్నారు. కానీ ఇంతలోనే అపోలో ఆసుపత్రి మరణ వార్తను నిరాకరిస్తూ ప్రకటన జారీ చేసింది. “ముఖ్యమంత్రి లైఫ్ సపోర్ట్ లో కొనసాగుతున్నారు” అని అపోలో డాక్టర్లు ట్వీట్ చేశారు. “అపోలో మరియు ఏమ్స్ లకు చెందిన…














