ఇండియాలో అమెరికా పోస్టల్ సేవల సస్పెన్షన్
ఇండియా నుండి దిగుమతి అయ్యే సరుకులపై అమెరికా, ఆగస్టు 27 తేదీ నుండి 50% పైగా కస్టమ్స్ సుంకాలు అమెరికా ప్రకటించిన నేపధ్యంలో అమెరికాకు వెళ్ళే పోస్టల్ సేవలను భారత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తాత్కాలికం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సస్పెన్షన్ ఆగస్టు 25 తేదీ నుండి అనగా రేపు సోమవారం నుండి అమలు లోకి రానున్నట్లు ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. ఇప్పటి వరకు భారత సరుకులను అమెరికా తన కస్టమ్ సుంకాల నుండి…














