అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతం

భారత దేశ మొట్టమొదటి అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతంగా పూర్తయింది. శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి – సి25 ఉపగ్రహ వాహక నౌక, అంగారకుడి చుట్టూ పరిభ్రమించడానికి ఉద్దేశించిన ఉపగ్రహాన్ని మొదటి దశలో భూమి చుట్టూ తిరిగే కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ తమ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రధాని, రాష్ట్రపతిలు కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం భూమి చుట్టూ…