మొదటి భారత మహిళా ప్రెస్ ఫొటోగ్రాఫర్ ‘హోమై’ ఫొటోలు

భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ గా ప్రసిద్ధికెక్కిన ‘హోమై వ్యారవల్లా’ జనవరి 15 తేదీన మరణించింది. మరణించేనాటికి ఆమెకు తొంభై ఎనిమిదేళ్ళు. స్వతంత్ర భారత దేశం జన్మించినప్పటినుండీ పత్రికా ఫొటోగ్రాఫర్ గా ముప్ఫై మూడేళ్ల పాటు ఈమె తన వృత్తిని కొనసాగించారు. బ్రిటిష్ ఇండియా అంతం, స్వతంత్ర ఇండియా ప్రారంభానికి సంబంధించి ఈమె తీసిన ఫొటోలు ఇప్పటికీ చారిత్రాత్మకంగా మన్ననలు అందుకుంటున్నాయి.  1913 లో గుజరాత్ లోని నవసారి లో ఓ మధ్య తరగతి పార్శీ…