యెమెన్: అంతిమ యాత్రపై సౌదీ దాడి, 200 మంది దుర్మరణం

  మధ్య ప్రాచ్యం / పశ్చిమాసియా లో అమెరికా అనుంగు మిత్ర దేశం సౌదీ అరేబియా యెమెన్ లో సామూహిక హాత్యాకాండలకు పాల్పడుతోంది. తనకు వ్యతిరేకంగా మారినందుకు, అమెరికాను కూడా తలదన్నుతూ, ఒకటిన్నర సం.ల క్రితం యెమెన్ పై ఏకపక్ష యుద్ధం ప్రకటించిన సౌదీ అరేబియా ఆ దేశంలో అనేక అరాచకాలకు, యుద్ధ నేరాలకు, ఉచకోతలకు పాల్పడుతున్నది. తాజా ఊచకోత సౌదీ అరేబియా సాగించిన అనేక దారుణాల్లో ఒకటి మాత్రమే.  తిరుగుబాటు గ్రూపుకు చెందిన ఇంటీరియర్ మినిష్టర్…