అబ్బే మా మధ్య విభేదాలేమీ లేవు -కార్టూన్

– – “అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!” “మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!” కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మళ్ళీ పత్రికలు గుస గుసలు మొదలు పెట్టాయి. అవినీతి ఆరోపణలతో పవన్ కుమార్ బన్సాల్, బొగ్గు కుంభకోణంలో విచారణ చేస్తున్న సి.బి.ఐ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టు చేత అభిశంసనకు గురయినందుకు అశ్వనీ…

కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

(రచన: రమ) ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక…

సరైన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటుకు పంపండి, సోనియాను కోరిన హజారే బృందం

శనివారం లోక్‌పాల్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపధ్యంలో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాందీని కలిశారు. లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాన మంత్రి, ఛీఫ్ జస్టిస్ లను కూడా తేవాలని సోనియా గాంధీని గట్టిగా కోరామని సమావేశం అనంతరం అన్నా హజారె విలేఖరులకు తెలిపాడు. సోనియా గాంధీతో 30 నిమిషాలు సమావేశమైన హజారే బృందం సరైన బిల్లు పార్లమెంటు ముందుకు వెళ్ళేలా చూడాలనీ, ఆ తర్వాత పార్లమెంటు ఏ విధమైన…