అరుంధతీ రాయ్: హింస కాదు ప్రతి హింస -2

  మొదటిభాగం తరువాయి……………………. సాగరికా ఘోష్: ఈ హింసా వలయానికి వ్యతిరేకంగా మీలాంటివారు గొంతెత్తవలసిన అవసరం లేదంటారా? లేదా మీలాంటి వారు వాస్తవానికి దానికి హేతుబద్ధతను కనిపెట్టడానికి ప్రయత్నించాలంటారా? ఎందుకంటే, మిమ్మల్ని ‘మావోయిస్టుల ఆపాలజిస్టు’గా పిలుస్తున్నారు! బి.జె.పి మిమ్మల్ని ‘నగ్నలిజం యొక్క అధునాతన ముఖం’ అని పిలుస్తారు. వారి హింసకు వ్యతిరేకంగా మీరు గొంతెత్తకపోతే, రాజ్యం (యొక్క హింస) కు నైతికంగా న్యాయబద్ధమైన ప్రతిఘటన అని చెబుతూ అది నైతికంగా సమర్ధనీయం అని చెబితే, పౌర సమాజంలోని…

మావోయిస్టులది హింస కాదు, ప్రతి హింస -అరుంధతీ రాయ్ ఇంటర్వ్యూ -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకుని ప్రపంచానికి పరిచయం అయినప్పుడు ఆమె భారతీయ ఆంగ్ల సాహిత్యానికి కీర్తి, వన్నె తెచ్చిన ఒక అర్బన్ మహిళ. తర్వాత్తర్వాత భారత దేశ శ్రామిక ప్రజలకు నిఖార్సయిన, రాజీలేని మద్దతుదారుగా అవతరించిన అరుంధతి, భారత పాలక వర్గాలకు కంటిలో నలుసుగా మారారు. ‘వాకింగ్ విత్ ద కామ్రేడ్స్’ వ్యాస రచన ద్వారా మావోయిస్టుల…

బొగ్గు కుంభకోణంలో మీడియా, మాయమవుతున్న ఫోర్త్ ఎస్టేట్

2జి కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మీడియా బొగ్గు కుంభకోణంలో నేరుగా లబ్ది పొందినట్లు సి.బి.ఐ పరిశోధనలో వెల్లడైంది. నాలుగు మీడియా కంపెనీలు అక్రమ లబ్ది పొందాయని ‘ది హిందూ’ చెప్పినప్పటికీ పేర్లు వెల్లడించలేదు. నెట్ వర్క్ 18 (ఐ.బి.ఎన్ గ్రూపు), డి.బి కార్ప్ (డెయిలీ భాస్కర్ గ్రూపు) లు లబ్ది పొందిన మీడియా కంపెనీల్లో ఉన్నాయని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.  తమకు కేటాయించిన బొగ్గు గనులనుండి కంపెనీలు అక్రమ లబ్ది పొందాయన్న ఆరోపణలపై సి.బి.ఐ విచారణ…

మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?

శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన  ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ ముద్రవేసి ఇంటర్వ్యూ నుండి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయింది. ముఖాముఖీలో హాజరై ఆమెకి నచ్చని ప్రశ్నలు అడిగినందుకు విద్యార్ధినీ, విద్యార్ధులకు మావోయిస్టులతోనూ, సి.పి.ఐ(ఎం) తోనూ సంబంధాలున్నాయేమో విచారించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. టౌన్ హాల్ లో ఏం…