మోడి సరైన చర్య తీసుకుని తీరాలి -ది హిందు

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉప మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీలో ఒక బహిరంగ సభలో మత మైనారిటీలను ఉద్దేశిస్తూ వారు అక్రమ సంతానం అంటూ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషంతో కూడినవి, రెచ్చగొట్టేవి మరియు ఒక ఉన్నత ప్రభుత్వ కార్యాలయానికి అధిపతిగా ఉన్న వ్యక్తికి తగనివి. ఆమె చెప్పిన క్షమాపణలు బలహీనంగా వ్యక్తం అయ్యాయి. బహిరంగ ప్రకటనలు చేసేప్పుడు నడవడిక కోల్పోవద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీ…