బడ్జెట్ 2014-15: సామాన్యుడు కాదు సంస్కరణలే లక్ష్యం

ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ జి.డి.పి వృద్ధి-ఆర్ధిక క్రమశిక్షణ-కోశాగార మెలకువ తదితర పదాడంబరాల మాటున సంస్కరణలలు ఉధృతం చేయడమే లక్ష్యంగా చేసుకుంది. రైల్వేలతో పాటు రక్షణ రంగం, భీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులను 26 శాతం నుండి 49 శాతానికి పెంచారు. పన్ను ఆదాయాన్ని పెంచే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలుకు డిసెంబర్ లోపల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లగ్జరీ సరుకులను ప్రజలకు అందుబాటులో తేవడానికి, తద్వారా కంపెనీల అమ్మకాలు,…