హోం మంత్రి చిదంబరం కు ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వనున్న బి.జె.పి

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. లాయరు వృత్తిలో ఉన్నపుడు తన క్లయింటు పై దాఖలైన ఒక హోటల్ యజమానిపైన ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఎత్తివేయాలని చిదంబరం సిఫారసు చేసాడని వెల్లడి కావడంతో చిదంబరం పై విచారణ జరపాలని బి.జె.పి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లోక్ సభ, రాజ్య సభల్లో ప్రతిపక్షాలు ఒక పక్క ఆందోళన చేస్తుండగా చిదంబరం ఆ…