ఎఫ్.డి.ఐల కోసం మోడీ అన్నీ తానే అయి…
జపాన్ పర్యటనను భారత ప్రధాని మోడి ముగించుకున్నారు. పర్యటనలో ఉండగా ఆయన జపాన్ పెట్టుబడుల కోసం ఎన్ని విన్యాసాలు ప్రదర్శించిందీ ఈ కార్టూన్ తెలియజేస్తోంది. భారత దేశంలో రెడ్ టేపిజం తొలగించి దానికి బదులు విదేశీ కంపెనీలకోసం రెడ్ కార్పెట్ పరుస్తామని మోడి ప్రకటించారు. దేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టదలిస్తే ఏ దేశమైనా కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. స్వేచ్చా మార్కెట్ సూత్రాలను పాటిస్తామని చెప్పుకునే అమెరికా, ఐరోపాలు కూడా వివిధ సుంకాలు, పన్నులు, అనుమతులను ఎఫ్.డి.ఐ…