చచ్చిపోయిన రిపోర్టర్ –‘ది హిందూ’ సంచలనాత్మక కధనం
(ఇది సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం. బడా కార్పొరెట్ కంపెనీలు మీడియాను కొనెయ్యడం వలన వార్తల సేకరణలో విలేఖరి పాత్ర నామమాత్రం అవుతోందని, సంపాదకుడే యజమానికి నేరుగా ఫ్రంట్ గా వ్యవహరించవలసిన దుర్దినాలు దాపురించాయని ప్రతిభావంతంగా ఇందులో ఆయన వివరించాడు. టి.వి వార్తల సమయాన్ని రియాలిటీ షోలు కబళిస్తున్న వైనం కార్పొరేటీకరణ పుణ్యమేనని అనుభవంతో చెబుతున్న సందీప్ భూషణ్ వివరణ మనకు తెలియని కోణాలనుండి టి.వి కవరేజిని చూసే అవకాశం ఇస్తుంది. ఆంగ్ల వ్యాసానికి…
