ఎఎపిపాలన: అప్పుడే తిరుగుబాటు?

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం చిన్నపాటి తిరుగుబాటు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించి విఫలం అయిన వినోద్ కుమార్ బిన్నీ ఈ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్నాడు. అయితే ఆయనకు మద్దతుగా ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఎఎపి ప్రభుత్వం తన సిద్ధాంతాల నుండి పక్కకు వెళ్తోందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అవుతోందని బిన్నీ ఆరోపించాడు. అధికారం చేపట్టి మూడు వారాలు కూడా కాక మునుపే ఈ రకం విమర్శ చేయడంలోనే…