పంజాబ్ బస్సుల్లో ఆగని చిల్లర వెధవల ఆగడాలు
ఢిల్లీ బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం ఉదంతం దరిమిలా భారత ప్రభుత్వం తెచ్చిన సో-కాల్డ్ కఠిన చట్టాలు మహిళలకు ఏ మాత్రం రక్షణ ఇవ్వలేకపోతున్న సంగతి మళ్ళీ మళ్ళీ రుజువవుతోంది. కావలసింది కఠిన చట్టాలు కాదని, సామాజిక వ్యవస్ధ నిర్మాణంలోనే సమూల మార్పులు వస్తే తప్ప మహిళలతో పాటు ఇతర అణగారిన సెక్షన్ ప్రజలకు రక్షణ ఉండదని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, ముఖ్యంగా సమాజం మార్పును కోరేవారు చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యాలని పంజాబ్ లో…
