పాలుగారే పసికూనలు వాళ్ళు; అత్యాచారం చేసి చంపేశారు

ఆకలితో ఉన్న తండ్రి లేని ముగ్గురు పేద పసి బాలికలను ఆకర్షించి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన దారుణం మహారాష్ట్ర, భండారా జిల్లాలో జరిగింది. ఇళ్ళలో పాచి పని చేసుకుని బతికే తల్లికి పుట్టినవారు కావడంతో వారి ఊరి వాళ్లని తప్ప దేశ ప్రజలని పెద్దగా కదిలించలేకపోయింది. ఫలితంగా ఘటన జరిగి పది రోజులు కావస్తున్నప్పటికీ దోషులు ఇంతవరకు కనీసం అరెస్టు కాలేదు. స్టేషన్ ఎస్.ఐ ని సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోగా, బాధిత…