ఎ.పి అసెంబ్లీ ఆటంకం దాటిన టి.బిల్లు -కార్టూన్

ఎన్.డి.ఎ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఉత్తర ఖండ్. ఈ రాష్ట్రాల ఏర్పాటు నల్లేరుపై నడకలాగే సాగింది. ఆ ప్రాంతాల మూల రాష్ట్రాల అసెంబ్లీలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం దానికొక కారణం. అక్కడ అభ్యంతరం చెప్పకపోవడానికీ, ఇక్కడ తీవ్ర అభ్యంతరం చెప్పడమే కాకుండా ఆందోళనలు కూడా జరగడానికి కారణం ఏమిటి? బి.జె.పి పార్టీ దానికి కారణం కాంగ్రెస్ వ్యవహరించిన పద్ధతి అని ఆరోపిస్తోంది. ‘మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది’ అని వెక్కిరిస్తోంది. ‘ప్రశాంతంగా పాత…

తెలంగాణ ముసాయిదాకు రాష్ట్రపతి కవరింగ్ లెటర్

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తయారు చేయగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ బిల్లు 2013’ ముసాయిదాను రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిశీలన నిమిత్తం పంపారు. బిల్లు మొత్తంగానూ, అంశాలవారీగానూ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ముసాయిదాపై ఏమి అభిప్రాయపడుతున్నదీ రాష్ట్రపతికి తెలియజేయాలని చెబుతూ అందుకు జనవరి 23ను తుది గడువుగా రాష్ట్రపతి నిర్దేశించారు. సదరు బిల్లు ముసాయిదాకు రాష్ట్రపతి రాసిన కవరింగ్ లెటర్ లోని అంశాలు ఇలా…