ఆల్ ఖైదా చేతుల్లోకి యెమెన్ పట్నం

ప్రజాస్వామిక సంస్కరణల కోసం ప్రజలు గత సంవత్సర కాలంగా ఉద్యమిస్తున్న యెమెన్ దేశంలో ఆల్ ఖైదా ఓ పట్నం వశం చేసుకున్నట్లు  వార్తా సంస్ధలు వెల్లడించాయి. యెమెన్ రాజధాని సనా కు దక్షిణాన వంద మైళ్ల దూరంలో ఉన్న రడ్డా పట్నాన్ని ఆల్ ఖైదా మిలిటెంట్లు తమ వశంలోకి తెచ్చుకున్నారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. యెమెన్ ప్రభుత్వ బధ్రతా బలగాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వార్తా సంస్ధలు ప్రచురించాయి. పట్టణంలో కాపలాగా ఉన్న సైనిక బలగాలపై ఆల్…