భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప అరెస్టుకు రంగం సిద్ధం
భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక లోకాయుక్త కోర్టు కొట్టివేసింది. దీనితో యెడ్యూరప్ప అరెస్టు ఖాయమయ్యింది. బెంగుళూరులోని లోకాయుక్త ప్రత్యేక కోర్టు శనివారం యెడ్యూరప్ప బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆయన అరెస్టుకు వారంట్ జారీ చేసింది. దరిమిలా బి.జె.పి కేంద్ర నాయకత్వం సమావేశమై యెడ్యూరప్ప అరెస్టు విషయమై ఏం చేయాలన్నదీ చర్చిస్తున్నట్లుగా వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. ప్రభుత్వ భూములను డీ నోటిఫై చెయ్యడంలో యెడ్యూరప్ప అక్రమాలకు పాల్పడ్డాడని యెడ్యూరప్ప అభియోగాలు…