మంత్రి మోపిదేవి అరెస్టు, జగన్ ముందస్తు బెయిల్ దరఖాస్తు
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వనరుల శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణ ను సి.బి.ఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకి రెండు వారాలు రిమాండ్ కి విధించింది. రిమాండ్ లో ఉండగా వారం రోజులు సి.బి.ఐ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ చెప్పగా, ఐదు రోజుల కస్టడీకి అనుమతించినట్లు ఈ టి.వి తెలిపింది. మరో వైపు కీడు శంకించిన జగన్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసినట్లు ఎన్.డి.టి.వి…
