సి.బి.ఐ విచారణలో గూగుల్ మ్యాప్స్

గూగుల్ ఇండియా కంపెనీపై పోలీసులు వేసిన కేసు సి.బి.ఐ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత పౌరులకు గూగుల్ నిర్వహించిన మేపధాన్-2013  పోటీ వల్ల దేశ భద్రతకు ప్రమాదం అని బి.జె.పి ఎం.పి లు గత సం. ఫిర్యాదు చేయడంతో గూగుల్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదును సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు గత సం. ఏప్రిల్ లో పత్రికలు తెలిపాయి. ఈ కేసును స్వీకరించిన సి.బి.ఐ ‘ప్రాధమిక విచారణ’…

పోటీ పేరుతో డేటా చౌర్యం, గూగుల్ అతి తెలివి

‘స్ట్రీట్ వ్యూ’ కార్ల ద్వారా పశ్చిమ దేశాలలో పౌరుల వివరాలు అనుమతి లేకుండా సంపాదించి విచారణ ఎదుర్కొంటున్న గూగుల్ కంపెనీ భారత దేశ వివరాలు సంపాదించడానికి ‘మేపధాన్’ పోటీని ఎరగా వేసింది. ప్రత్యక్షంగా తాను డేటా సేకరించడం ‘చౌర్యం’ కిందికి రావడంతో అమాయక వినియోగదారులను అడ్డం పెట్టుకుని సృజనాత్మక పద్ధతుల్లో ‘డేటా చౌర్యానికి’ గూగుల్ పూనుకుంది. గూగుల్ అతి తెలివిని పసిగట్టిన బి.జె.పి ఎం.పిలు ఫిర్యాదు చేయడంతో, అధికారిక ‘రాజకీయ భౌగోళిక మేప్ ల నిర్వహణకు’ బాధ్యురాలయిన…