గుజరాత్ మారణకాండ: క్షమాపణలు చెప్పినట్లా, చెప్పనట్లా?

2002 నాటి గోధ్రా అనంతర మత కారణకాండకు క్షమాపణలు చెప్పాలా లేదా అన్న సంగతి బి.జె.పి నాయకులు తేల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తప్పులు ఏమన్నా జరిగి ఉంటే శిరసు వంచి క్షమాపణలు కోరడానికి సిద్ధంగా ఉన్నాం అని బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ రోజేమో తమ అధ్యక్షుడు క్షమాపణ చెప్పలేదంటూ ఆ పార్టీ ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నక్వి వివరణతో ముందుకు వచ్చారు. ఇంతకీ బి.జె.పి క్షమాపణ…