జనారణ్యంలో చిరుత -ఫోటోలు
మనిషి జీవనంపై మోజు పెంచుకుందో ఏమో గానీ ఓ చిరుతపులి మీరట్ జనారణ్యంలోకి ప్రవేశించింది. పోలీసు అధికారుల్ని, అటవీ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. పోలీసులు తమ సహజ స్టైల్ లో లాఠీ చార్జికి దిగినా అది అదరలేదు, బెదరలేదు. పోలీసు లాఠీ ఝళిపిస్తే బెదిరి పరుగులు పెట్టాలని దానికి తెలియదు గదా మరి! పోలీసుల పైకే లంఘించి ఏడుగురిని గాయపరిచి మరీ తన సత్తా చాటుకుంది. ఆదివారం, ఫిబ్రవరి 23…
